Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృశ్చికరాశిలోకి శుక్రుడు.. మకరం, కుంభం, మీన రాశుల వారికి?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (19:22 IST)
వృశ్చికరాశిలోకి శుక్రుడు నవంబర్ 13న ప్రవేశించబోతున్నాడు. తద్వారా అష్టలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావం ముఖ్యంగా మూడు రాశులపై వుంది. ఈ యోగా ప్రభావం అన్ని రాశులపైనా కనిపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి ప్రత్యేక ఫలాలను అందించనుంది. 
 
మకర రాశి వారికి అష్టలక్ష్మి యోగం శుభప్రదం. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుచేత వ్యాపారాభివృద్ధి, లాభాలు తప్పవు. మీరు మీ భాగస్వామితో చేసే ఏ పెట్టుబడి అయినా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఈ సమయంలో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ కాలంలో మీరు నీలిరంగు రత్నాన్ని ధరించవచ్చు.  
 
కుంభ రాశి
అష్టలక్ష్మి రాజయోగం మీకు ఆర్థికంగా లాభదాయకం. ఆదాయ వనరులలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. సమయం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.
 
మీన రాశి
అష్టలక్ష్మి రాజయోగం మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీరు అదృష్టవంతులుగా కనిపిస్తున్నారు. మీరు వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్ళవచ్చు. అవివాహితులు శుభవార్తలు వింటారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments