Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున వెల్లుల్లి, ఉల్లి తినకూడదట..

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:57 IST)
అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోవాలి. ఇంట్లో చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి. ఇది కాకుండా తులసి మొక్క, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి.
 
అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఈ రోజు ప్రతీకార విషయాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎవరి పట్లా చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకూడదు. 
 
అక్షయ తృతీయ రోజున, కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి. ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments