Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున వెల్లుల్లి, ఉల్లి తినకూడదట..

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:57 IST)
అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోవాలి. ఇంట్లో చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి. ఇది కాకుండా తులసి మొక్క, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి.
 
అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఈ రోజు ప్రతీకార విషయాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎవరి పట్లా చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకూడదు. 
 
అక్షయ తృతీయ రోజున, కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి. ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో రూ. 500 నోట్ల కోట్ల అవినీతి అనకొండ, పట్టేసిన ఏసిబి (video)

వైకాపా నేత భూమన ఫేక్ ప్రచారం... పోలీస్ కేసు నమోదు

మహిళను హత్య చేసి.. గోనె సంచిలో మూటగట్టి... రైల్వే స్టేషన్ వద్దపడేశారు...

ఒక్కసారిగా కూలబడిన మధుయాష్కి గౌడ్.. ఎందుకంటే...

కేరళలో దారుణం... మైనర్ బాలుడిపై లైంగికదాడి... నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 14-09-2025 నుంచి 20-09-2025 వరకు ఫలితాలు

Shardiya Navratri 2025: దసరా నవరాత్రులు.. ఈసారి పది రోజులు.. ఐరావతంపై వస్తున్న దుర్గమ్మ..

Daily Astrology: 13-09-2025 రాశి ఫలాలు.. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి..

Kalki: కల్కికి కలి శత్రువు: కలి బాధలు తొలగిపోవాలంటే.. ఈ మంత్రాన్ని పఠించాలి

TTD: టీటీడీ వేదపారాయణాదార్ల నియామకానికి బ్రేక్.. ఇదంతా కుట్ర అంటూ భూమన ఫైర్

తర్వాతి కథనం
Show comments