Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు దంపతులు మృతి

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (19:11 IST)
తెలుగు దంపతులు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతులు ముషీరాబాద్ గాంధీనగర్ వాస్తవ్యులు. దివ్య ఆవుల, రాజ అనే దంపతులు డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు దివ్య తండ్రి తెలియజేశారు.
 
మంగళవారం ఉదయం ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వచ్చిందని, సాయంత్రం 6.30 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా చెప్పారని తెలియజేశారు దివ్య బంధువులు.

ప్రమాదం జరిగిన ప్రాంతం స్కూల్ జోన్ అనీ, ఇల్లు కొనేందుకు డల్లాస్ వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టినట్టు సమాచారం. తన కూతురు దివ్యతో పాటు అల్లుడు రాజా అతని స్నేహితుడు ప్రేమ్ నాథ్‌లు ఈ ప్రమాదంలో చనిపోయారని ఆయన తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments