Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ దొంగ... అంటూ విజయమాల్యాను తరిమిన జనం..!

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (18:12 IST)
భారతదేశంలో బ్యాంకులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నారు విజయమాల్యా. అది కూడా విదేశాల్లో విజయమాల్యా ఎక్కువగా ఉన్నారు. అప్పులు కట్టాల్సిన బ్యాంకు సిబ్బంది విజయమాల్యాను ప్రశ్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విజయమాల్యా డబ్బులు ఇస్తారనుకుని ఎదురుచూశారు. కానీ విజయమాల్యా ఎప్పుడూ బయటి దేశాల్లోనే తప్పించుకు తిరుగుతున్నారు.
 
అయితే నిన్న లండన్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు విజయమాల్యా. మ్యాచ్ అయ్యేంతవరకు ప్రవాస భారతీయులు సహనంగా ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే దొంగ... దొంగ.... అంటూ మాల్యాను చూపిస్తూ గట్టిగా నినాదాలు చేశారు.
 
దొంగ మాల్యా.. మా డబ్బులు మాకు ఇచ్చేయ్. బ్యాంకులకు సమాధానం చెప్పు. నువ్వు చేసేది ఏమైనా బాగుందా అంటూ నినాదాలు చేశారు ప్రవాస భారతీయులు. విజయమాల్యాను నిలదీసిన వారిలో ఎక్కువ మంది గుజరాత్‌కు చెందిన వారే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments