Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో ఇండియాలో ఎంజాయ్... ఆ తర్వాత విదేశాల్లో హ్యాపీ... అలాంటి ఎన్ఆర్ఐ భర్తలకు...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:40 IST)
ఈమధ్య కాలంలో ఎన్ఆర్ఐ భర్తల మోసాలు ఎక్కువవుతుండటంతో అలాంటి సమస్యలను  పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గంలో చర్యలు తీసుకుంటోంది. భార్యలను వదిలేసి విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలియజేసారు.
 
పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల తమ భార్యలను తీసుకెళ్లకపోవడం లేదా వారిని వేధింపులకు గురి చేయడం వంటి సంఘటనలు ఎక్కువ అవుతుండటంతో అటువంటి భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా విదేశాంగ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, హోమ్ శాఖ, న్యాయ శాఖ సంయుక్తంగా ఒక బిల్లును ప్రవేశపెట్టాయి. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
 
కాగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భార్యలను మోసం చేసి వెళ్లిపోయిన భర్తలపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తుందని మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు ఆమె తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments