Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మద్యం తాగేవారి కోసం... ఏంటంటే?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:17 IST)
మద్యం తాగేవారు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అమెరికాలోని ఓ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని వింటే ఎక్కిన మత్తు కూడా దిగిపోతుంది.


యంగ్ ఏజ్‌లో మందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయట. ఒత్తిడి, ఆందోళన పెరిగి మద్యానికి బానిసలుగా తయారవుతారట. దీనివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడడమేకాకుండా, నాడీ వ్యవస్థ దెబ్బతిని స్వీయ నియంత్రణ శక్తిని సైతం కొల్పోతారని తెలియజేస్తోంది.
 
యవ్వనంలో ఎక్కువ మద్యాన్ని సేవించిన అరవై సంవత్సరాల వయస్సు ఉన్న వారిపై పరిశోధనలు నిర్వహించారు. వీరిలో మందు తాగే అలవాటు లేనివారికి రెండు వ్యాధులు సోకితే, ముందు తాగే అలవాటు ఉన్నవారికి మాత్రం మూడు, అంతకన్నా ఎక్కువ వ్యాధులు ఉన్నట్లు తేలింది. 
 
కాబట్టి పరీక్షలు బాగా రాసామనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లవ్ సక్సెస్ అయిందనో లేదా లవ్ ఫెయిల్ అయిందని మందు తాగే యువకుల్లారా కాస్త ఆలోచించండి. జాగ్రత్త వహించండి అంటూనే.. అతిగా మద్యం తాగడం వల్ల 60ఏళ్లు వచ్చాక కానీ దాని దుష్ప్రభావాలు కనిపించదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments