ఇది మద్యం తాగేవారి కోసం... ఏంటంటే?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:17 IST)
మద్యం తాగేవారు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అమెరికాలోని ఓ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని వింటే ఎక్కిన మత్తు కూడా దిగిపోతుంది.


యంగ్ ఏజ్‌లో మందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయట. ఒత్తిడి, ఆందోళన పెరిగి మద్యానికి బానిసలుగా తయారవుతారట. దీనివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడడమేకాకుండా, నాడీ వ్యవస్థ దెబ్బతిని స్వీయ నియంత్రణ శక్తిని సైతం కొల్పోతారని తెలియజేస్తోంది.
 
యవ్వనంలో ఎక్కువ మద్యాన్ని సేవించిన అరవై సంవత్సరాల వయస్సు ఉన్న వారిపై పరిశోధనలు నిర్వహించారు. వీరిలో మందు తాగే అలవాటు లేనివారికి రెండు వ్యాధులు సోకితే, ముందు తాగే అలవాటు ఉన్నవారికి మాత్రం మూడు, అంతకన్నా ఎక్కువ వ్యాధులు ఉన్నట్లు తేలింది. 
 
కాబట్టి పరీక్షలు బాగా రాసామనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లవ్ సక్సెస్ అయిందనో లేదా లవ్ ఫెయిల్ అయిందని మందు తాగే యువకుల్లారా కాస్త ఆలోచించండి. జాగ్రత్త వహించండి అంటూనే.. అతిగా మద్యం తాగడం వల్ల 60ఏళ్లు వచ్చాక కానీ దాని దుష్ప్రభావాలు కనిపించదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

దుబాయ్‌లో చిక్కుకున్న సినీ తారలు.. మంచు విష్ణు ఫ్యామిలీ దుబాయ్‌లో క్షేమంగా ఉండాలి

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

తర్వాతి కథనం
Show comments