లాక్‌డౌన్ సమయంలో నాట్స్ దాతృత్వం, అనాథాశ్రమానికి నిత్యావసరాలు పంపిణీ

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (22:33 IST)
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఇటు తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. కరోనా దెబ్బకు లాక్‌డౌన్‌తో ఆగమ్యగోచరంగా మారిన పేదలు, అనాథలకు తనవంతు సాయం చేయాలని నిశ్చయించుకుంది. 
 
గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని గోతాలస్వామి అనాధ ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసరాలను ఉచితంగా నాట్స్ పంపిణి చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి సౌజన్యంతో పొన్నూరు సీఐ ప్రేమయ్య చేతుల మీదుగా ఈ అనాధ ఆశ్రమానికి దాదాపుగా ఓ నెల రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, అరటిపండ్లు, కూరగాయలు అందించారు. 
 
నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి సన్నిహితులు కామేపల్లి వెంకటేశ్వరరావు, దొంతినేని సాయికృష్ణ, బొద్దూలూరి కిశోర్ బాబు, అడ్వకేట్ బాజీ తదితరులు అనాధ ఆశ్రమానికి వెళ్లి... అక్కడ ఉండే 200 మందికి ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

తండ్రిని వదిలించుకోవడానికి ప్లాన్.. సినిమా షూటింగ్ చూపిస్తామని తీసుకొచ్చి గొయ్యిలో పడేసిన కుమారులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

తర్వాతి కథనం
Show comments