Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొయ్యల పకోడి భలే టేస్ట్... ఎలా చేయాలో తెలుసా?

కావలసినవి: రొయ్యలు- పావు కిలో. ఉప్పు- రెండు టీ స్పూన్లు. శెనగపిండి - ఒక కప్పు. వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్. పసుపు - అర టీ స్పూన్. ఎర్రకారం - అర టీ స్పూన్. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీ స్పూన్. కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూన్. ఆమ్చూర్

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (17:53 IST)
కావలసినవి: 
రొయ్యలు- పావు కిలో.
ఉప్పు- రెండు టీ స్పూన్లు.
శెనగపిండి - ఒక కప్పు.
వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్.
పసుపు - అర టీ స్పూన్.
ఎర్రకారం - అర టీ స్పూన్.
సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు - ఒక టీ స్పూన్.
కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూన్.
ఆమ్చూర్ - ఒక టీ స్పూన్.
నీళ్లు - రెండు కప్పులు.
నూనె - వేగించడానికి సరిపడా.
 
ఎలా తయారు చేయాలి?
రొయ్యలను బాగా కడగాలి... నీళ్లు వుండకుండా వార్చేయాలి. శెనగపిండి, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఎండుకారం మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్టులా చేసుకోవాలి. దాంట్లో అవసరాన్ని బట్టి నీళ్లు పోసి పిండిని కాస్త పలుచగా చేసుకోవచ్చు. బాణలిలో సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత రొయ్యలను ఈ పిండిలో ముంచి సన్నని మంటపైన నూనెలో వేసి లేత బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. అలా వేగాక చిల్లు గరిటెతో పకోడిని బయటకు తీయాలి. వాటిని నూనె పీల్చే టిష్యూ కాగితంపై కాసేపు వుంచాలి. అంతే... రొయ్యల పకోడి రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments