చికెన్ మైదా పరోటా...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (11:49 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 70 గ్రాములు
చికెన్ ఖీమా - 150 గ్రాములు
వెల్లుల్లి తరుగు - 5 గ్రా
అల్లం తరుగు - 5 గ్రా
ధనియాల పొడి - 5 గ్రా
డేగ్చిమిర్చి - 2 గ్రా
సాంబార్ మసాలా - 2 గ్రా
ఉప్పు - 10 గ్రా
గుడ్డు - 1
పెచ్‌దర్ మసాలా - 15 గ్రా
 
తయారీ విధానం:
ముందుకు చికెన్ ఖీమాకు మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరువాత వాటిని చపాతీల్లా చేసి అందులో చికెన్ మిశ్రమాన్ని ఉంచి చుట్టాలి. అంచుల్ని గుడ్డు సొన తడిచేసి మూసేయాలి. చివరగా పాన్‌ వేడిచేసి చపాతీలను రెండు వైపులా కాల్చాలి. అంతే... చికెన్ మైదా పరోటా రెడీ..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లికి మూడు రోజుల ముందు కాబోయే వరుడు మృతి.. వీధికుక్క వల్లే ?

నల్గొండ జిల్లా చెరువుల్లో రాకాసి చేపలు, వలలను కొరికేస్తూ చేపలను తింటూ... వీడియో

భారత నౌకలపై కాల్పులు - దర్యాప్తు ప్రారంభించిన ఇరాన్

వంద రూపాయలు అప్పు ఇవ్వలేదనే మనిషిని చంపేశారు.. ఎక్కడ?

ఉత్తర జపాన్‌‍లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

Sapthagiri: పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పురుష

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు గుండె ధైర్యం ఉంటే చాలు : హీరో కికు యనమల

Kamakshi Bhaskarla: ఎం.ఎస్. రాజు అగధ లో ‘మహాదేవి గా కామాక్షి భాస్కర్ల

తర్వాతి కథనం
Show comments