Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:28 IST)
జొమాటో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్డర్ డెలివరీ సమయంలో బోయ్ తనపై దాడి చేశాడంటూ బెంగుళూరుకు చెందిన యువతి చంద్రాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో అతడిని అరెస్టు చేసారు. ఆపై అతడు బెయిల్ పై తిరిగివచ్చి తిరిగి చంద్రాణిపై కేసు వేశాడు.
 
తన పట్ల చంద్రాణి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తనపై షూ విసిరేసిందంటూ కేసు పెట్టాడు. ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల తన పరువు పోయిందంటూ పేర్కొన్నాడు. దీనితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. 
 
విచారణకు హాజరు కావాలని ఆమెకి ఫోన్ చేస్తే తను ప్రస్తుతం ఇక్కడ లేననీ, మహారాష్ట్ర వెళ్లినట్లు చెప్పినట్లు సమాచారం. దీనితో మీడియాలో ఆమె పరారైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది తేలాల్సి వుంది. ఇదిలావుంటే జొమాటో కామెడీ అంటూ నెటిజన్లు పలు వీడియోలను సృష్టించి వదులుతున్నారు. చూడండి మీరు కూడా.. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chudarshan (@chudarshan)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments