Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:28 IST)
జొమాటో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్డర్ డెలివరీ సమయంలో బోయ్ తనపై దాడి చేశాడంటూ బెంగుళూరుకు చెందిన యువతి చంద్రాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో అతడిని అరెస్టు చేసారు. ఆపై అతడు బెయిల్ పై తిరిగివచ్చి తిరిగి చంద్రాణిపై కేసు వేశాడు.
 
తన పట్ల చంద్రాణి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తనపై షూ విసిరేసిందంటూ కేసు పెట్టాడు. ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల తన పరువు పోయిందంటూ పేర్కొన్నాడు. దీనితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. 
 
విచారణకు హాజరు కావాలని ఆమెకి ఫోన్ చేస్తే తను ప్రస్తుతం ఇక్కడ లేననీ, మహారాష్ట్ర వెళ్లినట్లు చెప్పినట్లు సమాచారం. దీనితో మీడియాలో ఆమె పరారైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది తేలాల్సి వుంది. ఇదిలావుంటే జొమాటో కామెడీ అంటూ నెటిజన్లు పలు వీడియోలను సృష్టించి వదులుతున్నారు. చూడండి మీరు కూడా.. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chudarshan (@chudarshan)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments