Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమాటో కేసు: ఆ యువతి పరారైందా? జొమాటో జోకులిక్కడ

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:28 IST)
జొమాటో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్డర్ డెలివరీ సమయంలో బోయ్ తనపై దాడి చేశాడంటూ బెంగుళూరుకు చెందిన యువతి చంద్రాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో అతడిని అరెస్టు చేసారు. ఆపై అతడు బెయిల్ పై తిరిగివచ్చి తిరిగి చంద్రాణిపై కేసు వేశాడు.
 
తన పట్ల చంద్రాణి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తనపై షూ విసిరేసిందంటూ కేసు పెట్టాడు. ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల తన పరువు పోయిందంటూ పేర్కొన్నాడు. దీనితో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. 
 
విచారణకు హాజరు కావాలని ఆమెకి ఫోన్ చేస్తే తను ప్రస్తుతం ఇక్కడ లేననీ, మహారాష్ట్ర వెళ్లినట్లు చెప్పినట్లు సమాచారం. దీనితో మీడియాలో ఆమె పరారైందంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది తేలాల్సి వుంది. ఇదిలావుంటే జొమాటో కామెడీ అంటూ నెటిజన్లు పలు వీడియోలను సృష్టించి వదులుతున్నారు. చూడండి మీరు కూడా.. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chudarshan (@chudarshan)

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments