Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేవ్‌మెంట్ పైన నిద్రపోతున్న యువకుడిపై కారు ఎక్కించింది: వైకాపా ఎంపీ కూతురి అరెస్ట్

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (22:28 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం, బెసెంట్ నగర్‌లో వేగంగా కారు నడిపి ఓ యువకుడిని బలిగొన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అరెస్ట్ అయ్యింది. చెన్నైలోని బీసెంట్ నగర్లో ఫుట్ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వృత్తిరీత్యా పెయింటర్ సూర్య (24) అనే యువకుడి పై కారు దూసుకెళ్లడంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ కూతురుగా పోలీసులు నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి ముందు బెసెంట్ నగర్.. వూర్ కుప్పంకు చెందిన 22 ఏళ్ల సూర్య రోడ్డుకు సమీపంలోని ఫ్లాట్ ఫామ్‌లో నిద్రిస్తున్న నేపథ్యంలో ఆ మార్గం ద్వారా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి సూర్యపై ఎక్కి దిగింది.
 
ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన సూర్య.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురి (33) అని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments