Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం.. డికె శివ కుమార్‌కు జగన్ కలిశారా?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (13:58 IST)
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
కేసుల భయం కారణంగా ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారని టాక్. ఈ పుకార్లలో ఎటువంటి రుజువు లేనప్పటికీ, కొన్ని వార్తా పత్రికలు జగన్, కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివ కుమార్ ఫోటోను కూడా ప్రచురించాయి.
 
దీనిపై స్పందించిన డీకే శివ కుమార్ తాను జగన్ మోహన్ రెడ్డిని కలవలేదని, ప్రస్తుతం జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో ఫేక్ ఫోటోలు ప్రచారం చేస్తున్నారని, వారి వాదనల్లో వాస్తవం లేదని డికె కన్నడలో రాశారు. జగన్ పులివెందులలో పర్యటించిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి వెళ్లడమే ఈ పుకార్లకు కారణంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments