యువకుడిని వేధించిన యువతి.. డబ్బులు ఇవ్వకపోతే.. మార్ఫింగ్ ఫోటోలను..?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:24 IST)
ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువతి యువకుడిని వేధించింది. ఓ యువతి అపరిచిత యువకుడికి మార్ఫింగ్‌ ఫోటోలు పంపి బ్లాక్‌మెయిల్‌ దిగింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాగడి పట్టణానికి చెందిన వ్యక్తికి రెండు రోజుల క్రితం అపరిచిత నంబర్‌ నుండి కాల్‌ వచ్చింది. 
 
ఆ వాట్సాప్‌ కాల్‌లో కొద్దిసేపు అవతలి వ్యక్తితో మాట్లాడిన అతనికి... తరువాత అదే నెంబర్ నుంచి.. ఓ యువతితో తాను సన్నిహితంగా ఉన్నట్టు మార్ఫింగ్‌ ఫోటోలు, చాటింగ్‌ వీడియోలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా హతాశుడైన అతనికి డబ్బులు పంపించాలంటూ మరో సందేశం వచ్చింది.
 
 డబ్బులు ఇవ్వకుంటే ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని మేసేజ్‌ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను అశ్రయించాడు. ఇది ఫోటోలను ఓ యువతి మార్ఫింగ్ చేసి అతనికి పంపినట్లు ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు లోతైన దర్వాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments