Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాఘా సరిహద్దుల్లో విజయసాయి రెడ్డి : స్వర్ణ దేవాలయం సందర్శన

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (21:46 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇండో పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన వాఘాను సందర్శించారు. తన పంజాబ్ పర్యటనలో భాగంగా ఆయన వాఘా - అట్టారీ సరిహద్దు ప్రాంతానికి వెళ్లి భారత జవాన్లతో కలిసి ఫోటోలు దిగారు. అలాగే, స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. ఆ పిమ్మట జలియన్ వాలాభాగ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. 
 
స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గురుగ్రంథ్ సాహిబ్ భక్తి గీతాలు వింటుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందన్నారు. అమృత్‌సర్‌లో దేశ విభజన మ్యూజియంను కూడా దర్శించిన సాయిరెడ్డి... దేశ విభజన నాటి గాథలు విని చనిపోయారు.
 
నాడు స్వాతంత్ర్యోద్యమ ఘట్టంలో విషాద పరిణామాలకు వేదికైన జలియన్‌ వాలాభాగ్‌ను కూడా ఆయన సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే, ఇండోపాక్ బోర్డర్‌కు వెళ్లి అక్కడ నిత్యం జరిగే సైనిక దళాల కవాతును ఆయన వీక్షించారు. వందేమాతరం, హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో మార్మోగిపోతుందని ఆయన వెల్లడించారు. దేశ రక్షణలో ముందు వరుసలో నిలిచే బీఎస్ఎఫ్‌ పట్ల గర్విస్తున్నట్టు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments