Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ స్టూడెంట్స్ డే 2021 : కలాం దేశ ప్రజలకు స్ఫూర్తి : ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (11:21 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లాం 90వ జ‌యంతి వేడుక‌ల సందర్భంగా ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
'అబ్దుల్ క‌లాం దేశం కోసం త‌న జీవితాన్ని అంకితం చేశార‌ంటూ గుర్తుచేశారు. దేశాన్ని స‌మ‌ర్థ‌వంతంగా మార్చేందుకు క‌లాం కృషి చేశార‌ని కొనియాడారు. దేశ ప్ర‌జ‌ల‌కు అబ్దుల్ క‌లాం స్ఫూర్తిగా నిలుస్తారు' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల డే (వరల్డ్ స్టూడెంట్స్ డే)గా నిర్వహిస్తున్నారు. ఇది గత 2010 నుంచి పాటిస్తున్నారు. ఒక శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, లెక్చరర్‌గా రచయితగా, మంచి వక్తగా, ఒక దేశాధినేతగా ఇలా అనే విధాలుగా రాణించారు. 
 
ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పని చేశారు. గత 2002 నుంచి 2007 వరకు ఈయన రాష్ట్రపతిగా ఉండి, పీపుల్స్ ప్రెసిడెంట్‌గా ప్రశంసలు అందుకున్నారు. అందుకే, ఐక్యరాజ్యసమితి కూడా కలాం పుట్టిన రోజును వరల్డ్ స్టూడెంట్స్ డే గా అధికారికంగా ప్రకటించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments