Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్లపై అత్యాచారయత్నం.. టాయ్‌లెట్ కోసం వెళ్తే.. ముగ్గురు యువకులు?

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:06 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడు, అరియలూరు జిల్లాలో టాయ్‌లెట్ కంటూ వెళ్లిన ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అరియలూరు జిల్లా, రాయల్ సిటీకి చెందిన ఇందిరాగాంధీకి రంజిత అనే కోడలు వుంది. వీరిద్దరూ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇందిరాగాంధీ టాయ్‌లెట్ కోసం పక్కకు వెళ్లారు. 
 
ఆ సమయంలో రంజిత బ్రిడ్జికి పక్కన అత్త కోసం వేచి వుండగా, ఇందిరాగాంధీపై ముగ్గురు యువకులు అత్యచార యత్నానికి పాల్పడ్డారు. ఆమె అరవడంతో ఆమెను కాపాడేందుకు వచ్చిన రంజితపై కూడా ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. 
 
వీరి అరుపులకు ఆ మార్గంలో వెళ్లిన వ్యక్తులు అత్తాకోడళ్లను కాపాడారు. అంతే పారిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక యువకుడిని మాత్రమే పట్టుకోగలిగారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments