Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌ను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి అర్థనగ్నంగా...

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాదులో దారుణం చోటుచేసుకుంది. పైపట్‌పురా గ్రామంలోని శివారు పొలాల్లో అర్థనగ్నంగా పడి వున్న మహిళ శవం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు. హత్య గావింపపడిన మహిళ ప్రైవేటు ఉపాధ్యాయురాలుగా గుర్తించారు. శనివారం నాడు ట్యూషన్ చెప్పేందుకు బయటకు వెళ్లిన ఉపాధ్యాయురాలు తిరిగి ఇంటికి రాలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈలోగా గ్రామంలోని శివారు ప్రాంతంలో అర్ధనగ్నంగా గుర్తు తెలియని మహిళ మృతదేహం వుందని పోలీసులకు సమాచారం అందింది.
 
మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించారు. అక్కడ కొంత పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో టీచర్ పైన కొందరు దాడి చేసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోస పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments