Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఎదుట నిప్పంటించుకున్న మహిళ మృతి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (09:09 IST)
బిఎస్‌పి ఎంపి అతుల్‌రాయ్ తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. గతవారం సుప్రీంకోర్టు ముందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మరణించారు.

తనపై ఎంపీ అతుల్‌రారు 2019లో లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఎంపి అతుల్‌రారు తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 24 ఏళ్ల బాధితురాలు.. తన స్నేహితుడితో కలిసి గతవారం సుప్రీంకోర్టు ముందు నిప్పంటించుకున్నారు.

ఆ రోజే యువకుడు చనిపోయాడు. 85 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగళవారం మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments