Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఎదుట నిప్పంటించుకున్న మహిళ మృతి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (09:09 IST)
బిఎస్‌పి ఎంపి అతుల్‌రాయ్ తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. గతవారం సుప్రీంకోర్టు ముందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ మరణించారు.

తనపై ఎంపీ అతుల్‌రారు 2019లో లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఎంపి అతుల్‌రారు తనపై లైంగికదాడి చేశాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 24 ఏళ్ల బాధితురాలు.. తన స్నేహితుడితో కలిసి గతవారం సుప్రీంకోర్టు ముందు నిప్పంటించుకున్నారు.

ఆ రోజే యువకుడు చనిపోయాడు. 85 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగళవారం మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments