Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు .. తల్లీబిడ్డలు క్షేమం

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (15:32 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని విజయపుర పట్టణానికి చెందిన మహిళ ఒకే కాన్పులో ప్రసవించింది. స్థానిక ముసునూరు మల్టీ స్పెషాలిటీ అసుపత్రిలో ఓ తల్లి ఒకే కాన్పులో నాలుగురు బిడ్డలకు జన్మ నిచ్చింది. 
 
వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు. తల్లి దాలి బాయితో పాటు నలుగురు పిల్లలకు కూడా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 12 గంటలకు ఆమె‌కు డెలివరీ అయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments