Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు .. తల్లీబిడ్డలు క్షేమం

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (15:32 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాష్ట్రంలోని విజయపుర పట్టణానికి చెందిన మహిళ ఒకే కాన్పులో ప్రసవించింది. స్థానిక ముసునూరు మల్టీ స్పెషాలిటీ అసుపత్రిలో ఓ తల్లి ఒకే కాన్పులో నాలుగురు బిడ్డలకు జన్మ నిచ్చింది. 
 
వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు. తల్లి దాలి బాయితో పాటు నలుగురు పిల్లలకు కూడా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 12 గంటలకు ఆమె‌కు డెలివరీ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments