Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలు.. కు.ని. చేయించుకున్నా.. గర్భందాల్చిన మహిళ ఎలా?

ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత

Webdunia
గురువారం, 5 జులై 2018 (11:48 IST)
ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత్ కుమార్‌ దంపతులకు ఇద్దరు సంతానం వున్నారు. ఇద్దరు పిల్లలకు తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కానీ ఈ ఆపరేషన్ జరిగిన ఆరు నెలల తర్వాత మళ్లీ ఆమె గర్భం దాల్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ షాకయ్యారు. వైద్యులను సంప్రదించగా... కు.ని. ఆపరేషన్లలో రెండు శాతం వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవలే సుధ మూడో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, కు.ని. ఆపరేషన్ ఫెయిల్ అయితే.. ప్రభుత్వం రూ. 30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments