Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలు.. కు.ని. చేయించుకున్నా.. గర్భందాల్చిన మహిళ ఎలా?

ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత

Webdunia
గురువారం, 5 జులై 2018 (11:48 IST)
ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత్ కుమార్‌ దంపతులకు ఇద్దరు సంతానం వున్నారు. ఇద్దరు పిల్లలకు తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కానీ ఈ ఆపరేషన్ జరిగిన ఆరు నెలల తర్వాత మళ్లీ ఆమె గర్భం దాల్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ షాకయ్యారు. వైద్యులను సంప్రదించగా... కు.ని. ఆపరేషన్లలో రెండు శాతం వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవలే సుధ మూడో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, కు.ని. ఆపరేషన్ ఫెయిల్ అయితే.. ప్రభుత్వం రూ. 30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments