Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలు.. కు.ని. చేయించుకున్నా.. గర్భందాల్చిన మహిళ ఎలా?

ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత

Webdunia
గురువారం, 5 జులై 2018 (11:48 IST)
ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత్ కుమార్‌ దంపతులకు ఇద్దరు సంతానం వున్నారు. ఇద్దరు పిల్లలకు తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కానీ ఈ ఆపరేషన్ జరిగిన ఆరు నెలల తర్వాత మళ్లీ ఆమె గర్భం దాల్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ షాకయ్యారు. వైద్యులను సంప్రదించగా... కు.ని. ఆపరేషన్లలో రెండు శాతం వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవలే సుధ మూడో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, కు.ని. ఆపరేషన్ ఫెయిల్ అయితే.. ప్రభుత్వం రూ. 30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments