Webdunia - Bharat's app for daily news and videos

Install App

కు.ని ఆపరేషన్ చేయించుకుంది.. అయినా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఎలా?

సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. అదే పురుషులు అయితే వ్యాసెక్టరీ చేయించుకుంటారు. అయితే, కొన్నిసందర్భాల్లో ఇవి విఫలం కావడంతో పిల్లలు పుడుతున్నారు. తా

Webdunia
గురువారం, 5 జులై 2018 (11:03 IST)
సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. అదే పురుషులు అయితే వ్యాసెక్టరీ చేయించుకుంటారు. అయితే, కొన్నిసందర్భాల్లో ఇవి విఫలం కావడంతో పిల్లలు పుడుతున్నారు. తాజాగా, కు.ని ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చమ్రోలీ గ్రామానికి చెందిన సుధ (28), బసంత్ కుమార్ ‌అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం సుధ బరోలీ అహిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరి భవిష్యత్‌లో పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు సుధ మళ్లీ గర్భం దాల్చింది. దీనిపై వైద్యులను ప్రదించగా కుటుంబనియంత్రణ ఆపరేషన్లలో రెండు శాతం ఫెయిల్యూర్ అవుతున్నాయనీ, ఈ కారణంగానే సుధ గర్భందాల్చినట్టు వెల్లడించారు. అయితే, కు.ని ఆపరేషన్ ఫెయిల్ అయితే ప్రభుత్వం రూ.30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముఖేష్ కుమార్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments