Webdunia - Bharat's app for daily news and videos

Install App

కు.ని ఆపరేషన్ చేయించుకుంది.. అయినా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఎలా?

సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. అదే పురుషులు అయితే వ్యాసెక్టరీ చేయించుకుంటారు. అయితే, కొన్నిసందర్భాల్లో ఇవి విఫలం కావడంతో పిల్లలు పుడుతున్నారు. తా

Webdunia
గురువారం, 5 జులై 2018 (11:03 IST)
సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. అదే పురుషులు అయితే వ్యాసెక్టరీ చేయించుకుంటారు. అయితే, కొన్నిసందర్భాల్లో ఇవి విఫలం కావడంతో పిల్లలు పుడుతున్నారు. తాజాగా, కు.ని ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చమ్రోలీ గ్రామానికి చెందిన సుధ (28), బసంత్ కుమార్ ‌అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం సుధ బరోలీ అహిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరి భవిష్యత్‌లో పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు సుధ మళ్లీ గర్భం దాల్చింది. దీనిపై వైద్యులను ప్రదించగా కుటుంబనియంత్రణ ఆపరేషన్లలో రెండు శాతం ఫెయిల్యూర్ అవుతున్నాయనీ, ఈ కారణంగానే సుధ గర్భందాల్చినట్టు వెల్లడించారు. అయితే, కు.ని ఆపరేషన్ ఫెయిల్ అయితే ప్రభుత్వం రూ.30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముఖేష్ కుమార్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments