Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారం.. భర్తను కొడుతూ భార్యపై రేప్

Webdunia
బుధవారం, 8 మే 2019 (11:05 IST)
మహిళలకు దేశంలో భద్రత కరువైంది. తాజాగా రాజస్థాన్‌లో కామాంధులు రెచ్చిపోయారు. భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ ఆళ్వార్‌లోని లాల్ వాడీ గ్రామం నుంచి త్రల్విక్షా గ్రామానికి ఓ జంట బైక్‌పై బయలుదేరింది. అయితే వీరిని రెండు మోటార్ సైకిళ్లలో కొందరు దుండగులు వెంబడించారు.  
 
నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వీరి బైక్‌ను అడ్డగించారు. అనంతరం భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఓ వైపు భర్త దాడి చేస్తూనే.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియోలో చిత్రీకరించిన దుండగులు, విషయం బయటకు చెబితే చంపేస్తామనీ, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. 
 
అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments