Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ బరిలో బాలీవుడ్ తారలు : భోపాల్ నుంచి కరీనా.. పూణె నుంచి మాధురీ

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (09:34 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో పలువురు సినీ తారలు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులోభాగంగా, బాలీవుడ్ అగ్రహీరోయిన్లుగా ఉన్న మాధురీ దీక్షిత్, కరీనా కపూర్‌లు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కరీనా కపూర్, పూణె నుంచి బీజేపీ తరపున మాధురీ దీక్షిత్‌లను బరిలోకి దిగే సూచనలు ఉన్నట్టు సమాచారం. 
 
సినిమా నటులను ఎన్నికల బరిలోకిదించే సంప్రదాయం రెండు పార్టీలకు ఉన్నా ఈసారి కొంత గ్లామర్ సొబగులను అద్దాలని యోచిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని యోచిస్తున్నది. 
 
కాంగ్రెస్ పార్టీ 1984 తర్వాత భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందలేదు. దీంతో పూర్వ నవాబ్ కుటుంబ కోడలైన బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ను భోపాల్ నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. యువతలో కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. అలాగే, బీజేపీ కూడా మాధూరీ దీక్షిత్‌ను బరిలోకి దించాలని భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments