Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ బరిలో బాలీవుడ్ తారలు : భోపాల్ నుంచి కరీనా.. పూణె నుంచి మాధురీ

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (09:34 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో పలువురు సినీ తారలు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులోభాగంగా, బాలీవుడ్ అగ్రహీరోయిన్లుగా ఉన్న మాధురీ దీక్షిత్, కరీనా కపూర్‌లు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కరీనా కపూర్, పూణె నుంచి బీజేపీ తరపున మాధురీ దీక్షిత్‌లను బరిలోకి దిగే సూచనలు ఉన్నట్టు సమాచారం. 
 
సినిమా నటులను ఎన్నికల బరిలోకిదించే సంప్రదాయం రెండు పార్టీలకు ఉన్నా ఈసారి కొంత గ్లామర్ సొబగులను అద్దాలని యోచిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని యోచిస్తున్నది. 
 
కాంగ్రెస్ పార్టీ 1984 తర్వాత భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందలేదు. దీంతో పూర్వ నవాబ్ కుటుంబ కోడలైన బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ను భోపాల్ నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. యువతలో కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. అలాగే, బీజేపీ కూడా మాధూరీ దీక్షిత్‌ను బరిలోకి దించాలని భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments