Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొగుడు పడకగదిలోకి రావడం లేదు, భర్తపై భార్య ఫిర్యాదు

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (21:58 IST)
భర్త బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తూ తనకు సంసారసుఖం లేకుండా చేశాడని ఓ భార్య సాక్షాత్తు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ ఘటన సంచలనంగా మారుతోంది. అహ్మదాబాద్ నగరంలోని దానిలిండా ప్రాంతానికి చెందిన ఒక మహిళ సర్గేజ్ ప్రాంతానికి చెందిన 25 యేళ్ళ యుకువడిని 2016వ సంవత్సరం మే 14వ తేదీన పెళ్ళి చేసుకుంది.
 
2018వ సంవత్సరంలో తమకు మొదటి బిడ్డ పుట్టాక భర్త తనకు పడక సుఖం లేకుండా చేస్తూ బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని వివాహితన తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు పడకగదిలోకి రమ్మని పిలిస్తే చాలు తన భర్త ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతున్నాడని.. తనను కొడుతున్నాడని భార్య పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపింది.
 
కొన్ని నెలల కిందట తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకున్నా కనీసం మందులు కూడా కొనివ్వలేదని భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త తనను పట్టించుకోవడం లేదని చెప్పడంతో పోలీసులు గృహ హింస చట్టం, వేధింపుల కింద భర్తపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments