Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆస్తుల్ని పర్యవేక్షించేది ఎవరో? జూన్‌లో తేలిపోతుందా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:16 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ఇకపై పర్యవేక్షించేంది ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. జూన్ ఆరో తేదీ నుంచి చెన్నై హైకోర్టులో దీనిపై విచారణ ప్రారంభం కానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షకుడిని నియమించాలని అన్నాడీఎంకే నేతలు పుగళేంది, జానకీరామన్‌లు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌లో జయలలిత ఆస్తులతో దీప, దీపక్‌లకు జయమ్మ ఆస్తులతో సంబంధం లేదన్నారు. అయితే జయమ్మ మేనకోడలు దీప తరపు లాయర్లు జయలలిత ఆస్తులు తమకే సొంతం అని వాదించారు. కానీ మరో కేసులో జయలలిత ఆస్తులు రూ.10.12 కోట్లు అని.. ఆదాయ పన్ను రూ.6.62 కోట్లు వున్నాయని తెలిసింది. దీంతో ఈ కేసులో తుది దశ విచారణ జూన్ ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments