Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో శ్వేత నాగు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:36 IST)
పాము తెల్లగా బంగారు వర్ణంలో మెరిసి పోతుండేసరికి.. అది భయంకరమైన నాగు పాము అని తెలిసినా ఫొటోల్లో బంధించారు కర్ణాటకలోని కడలూరి వాసులు.

మరి అరుదుగా కనిపించే ఆ శ్వేత నాగు అందరి మధ్యలోకి వస్తే.. జనం బెదిరి పోతారనుకుంది కానీ ఇలా భయం, భక్తి ఏ మాత్రం లేకుండా ఫోటోలు దిగుతారనుకోలేదు. చుట్టూ జనం గుమిగూడేసరికి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ బుసలు కొట్టింది. పడగ విప్పి కోపంగా చూసింది.

కానీ అంతలోనే పాములు పట్టే వారు వచ్చి అత్యంత చాకచక్యంగా శ్వేతనాగుని పట్టుకున్నారు. సాధారణంగా నాగుపాములో కన్నా నల్ల త్రాచులో విషం ఎక్కువగా ఉంటుంది. ఇక తెల్లగా ధవళ వర్ణంలో మెరిసి పోయే శ్వేత నాగులో మరింత ఎక్కువగా విషం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జనావాసంలో నాగుపాములు కనిపించడం సాధారణమే అయినప్పటికీ నల్ల త్రాచులు, శ్వేత నాగులు మాత్రం అడవుల్లోనే ఉంటాయి. అరుదుగా కనిపించడంతో జనం కూడా భయాన్ని పక్కనపెట్టి చూసేందుకు ఎగబడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments