Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో శ్వేత నాగు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:36 IST)
పాము తెల్లగా బంగారు వర్ణంలో మెరిసి పోతుండేసరికి.. అది భయంకరమైన నాగు పాము అని తెలిసినా ఫొటోల్లో బంధించారు కర్ణాటకలోని కడలూరి వాసులు.

మరి అరుదుగా కనిపించే ఆ శ్వేత నాగు అందరి మధ్యలోకి వస్తే.. జనం బెదిరి పోతారనుకుంది కానీ ఇలా భయం, భక్తి ఏ మాత్రం లేకుండా ఫోటోలు దిగుతారనుకోలేదు. చుట్టూ జనం గుమిగూడేసరికి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ బుసలు కొట్టింది. పడగ విప్పి కోపంగా చూసింది.

కానీ అంతలోనే పాములు పట్టే వారు వచ్చి అత్యంత చాకచక్యంగా శ్వేతనాగుని పట్టుకున్నారు. సాధారణంగా నాగుపాములో కన్నా నల్ల త్రాచులో విషం ఎక్కువగా ఉంటుంది. ఇక తెల్లగా ధవళ వర్ణంలో మెరిసి పోయే శ్వేత నాగులో మరింత ఎక్కువగా విషం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జనావాసంలో నాగుపాములు కనిపించడం సాధారణమే అయినప్పటికీ నల్ల త్రాచులు, శ్వేత నాగులు మాత్రం అడవుల్లోనే ఉంటాయి. అరుదుగా కనిపించడంతో జనం కూడా భయాన్ని పక్కనపెట్టి చూసేందుకు ఎగబడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments