లాక్‌డౌన్ సమయంలో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసిన వస్తువు ఏంటి?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (15:04 IST)
భారత్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం లాక్‌డౌన్ కొనసాగించిన విషయం తెలిసినదే. లాక్ డౌన్ రోజుల్లో చాలావరకు దుకాణాలు మూసి వేయడం, ప్రజలు బయట తిరగడానికి అనుమతించక పోవడం వంటి కారణాల వలన ప్రజలు ఆన్లైన్ షాపింగ్ పైన అధికంగా మొగ్గు చూపారు.
 
తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో భారతీయులు లాక్ డౌన్ సందర్భంలో ఏమేమి కొన్నారన్న విషయం వెల్లడైంది. అత్యధికంగా 55 శాతం మంది కిరాణా వస్తువులు కొన్నారట. సాధారణంగా దుకాణాలలో కొనుగోలు చేసే కిరాణా వస్తువులను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసారట.
 
ఆ తర్వాత 53 శాతం దుస్తులు, 50 శాతం ఎలక్ట్రానిక్ వస్తువులు, 44 శాతం ఔషధాలు, 60 శాతం వాహనాలు, 40 శాతం మంది ప్రయాణపు టికెట్లను బుకింగ్ చేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments