Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్.. కూతురితో తిరుగుతున్నాడని పెట్రోల్ పోసి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:55 IST)
పశ్చిమ బెంగాల్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించిన యువకుడిని తల్లిదండ్రులు సజీవదహనం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంజిత్ మొండల్(21) మిడ్నాపూర్‌లో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రంజిత్‌కు వార్నింగ్ ఇచ్చారు. కానీ  గత శుక్రవారం యువతిని కలిసేందుకు రంజిత్ వెళ్లగా, అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అయినా కసి తీరకపోవడంతో ఊరిబయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంజిత్ మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులే నిందితులని తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments