Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.30లకు లాటరీ కొంటే.. కోటి రూపాయలు తగిలింది...

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (22:16 IST)
అదృష్టమంటే అతడిదే. ముప్పై రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్న అతనికి కోటి రూపాయలు తగిలింది. అయితే ముందు ఈ విషయాన్ని అతడు నమ్మలేదు. అంతే నేరుగా లాటరీ టికెట్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌కి చెందిన మహబూబ్ రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే ఏకంగా కోటి రూపాయలు తగలడంతో రాత్రికి రాత్రే అతని లైఫ్ మొత్తం మారిపోయింది. షేర్‌క్రాపర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌కి డబ్బులు గెలుచుకోవాలన్నఅసక్తితో లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ అలవాటుతో అతను కోటీశ్వరుడు అయ్యాడు.
 
తాను గెలిచిన భారీ మొత్తంతో ఏమి చేయాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మహబూబ్ చెప్పుకొచ్చాడు. అయితే, తన భార్య, ముగ్గురు పిల్లల కోసం ఇల్లు నిర్మించడం.. పిల్లలకు మెరుగైన విద్య అందించాలనుకుంటున్నట్లు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments