Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేసిన నాటు సారా.. ఏడుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 20 జులై 2022 (16:46 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నాటు సారా కాటేసింది. దీంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. 
 
మంగళవారం రాత్రి  నాటు సారా తాగిన అనేక మంది అస్వస్థతకు లోనయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో అనేక మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి వారిలో కొందరు తమ ఇంట్లోనే చనిపోయారు. విషమంగా ఉన్న వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆస్పత్రులకు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ కల్తీసారా విక్రయాలు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments