Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సీరీస్ పిచ్చి , 75 మంది ప్రాణాలను కాపాడింది, ఎక్కడ, ఎలా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:43 IST)
సాధారణంగా కొందరు సినిమాలపై మోజు పెంచుకుంటూ అందులోనే నిమగ్నమై పోతుంటారు. దీనికోసం తమ సమయాన్ని లెక్క పెట్టకుండా కాలయాపన చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వెబ్ సీరీస్ పైన పెంచుకున్న మోజు చివరికి 75 మంది ప్రాణాలను రక్షించింది. అసలు వెబ్ సీరీస్ వల్ల ప్రాణాలు కాపాడడం ఎలా అని కొందరు తికమకలవుతారు కానీ ఇది నిజమని నిరూపించాడు ఓ యువకుడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్రలో దొంబివిలి, కాపర్ ఏరియాకు చెందిన కునాల్ అనే యువకుడికి వెబ్ సీరీస్ అంటే పిచ్చి. రాత్రింబవళ్లు లెక్క చెయ్యకుండా చూస్తుంటాడు. అతడు బుధవారం రాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు చూస్తున్నాడు. ఈ క్రమంలో తానుండే రెండంతస్థుల భవనంలో ఓ భాగం కూలిపోవడం గమనించాడు.
 
దీంతో అప్రమత్తమై ఆ భవనంలో నిద్రిస్తున్న 75 మందిని లేపి అప్రమత్తం చేశాడు. అందరూ భయపడి పరుగులు పెడుతూ బయటికి వచ్చేశారు. చూస్తున్న సమయంలోనే ఆ భవనం కుప్ప కూలిపోయింది. కానీ శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని ఖాళీ చెయ్యమని అధికారులు తొమ్మిది నెలలకు ముందే నోటీసులు జారీ చేశారు. 75 మంది ప్రాణాలను రక్షించిన కునాల్‌ను అందరూ మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments