Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ.. రోడ్ షో, నామినేషన్ దాఖలు

సెల్వి
బుధవారం, 23 అక్టోబరు 2024 (10:12 IST)
Wayanad
వయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రియాంక మంగళవారం రాత్రి తన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి వయనాడుకు వచ్చారు. 
 
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడుకు చేరుకున్నారు.  వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సీనియర్ నేతలు కూడా ప్రియాంకకు మద్దతుగా హాజరుకానున్నారు. 
 
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రియాంక, ఆమె సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కల్పేటలో ఉదయం 11 గంటలకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఉదయం 11.45 గంటలకు, రోడ్‌షో తర్వాత, ఆమె బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత, ఆమె తన నామినేషన్ దాఖలు చేస్తారు.  
 
వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ, రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ వయనాడ్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరం అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments