Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో రీయాసేన్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (15:18 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొనే సినీ తారల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో సాగిన రాహుల్ యాత్రలో పలువురు తారలు మెరిశారు. 
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజాభట్, తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జోడో యాత్రలో రియాసేన్ కూడా రాహుల్‌తో కలిసి నడిశారు.
 
భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం..  రియాసేన్ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి నడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments