Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో రీయాసేన్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (15:18 IST)
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొనే సినీ తారల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో సాగిన రాహుల్ యాత్రలో పలువురు తారలు మెరిశారు. 
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజాభట్, తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జోడో యాత్రలో రియాసేన్ కూడా రాహుల్‌తో కలిసి నడిశారు.
 
భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం..  రియాసేన్ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి నడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments