Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్నింగ్ గరీభ్ రథ్ రైలులో ప్రత్యక్షమైన పాము.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు! (Video)

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (11:22 IST)
సాధారణంగా వర్షా కాలంలో జనావాస ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. వీటిని ప్రజలు ఆయా ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వేగంగా వెళుతున్న రైలులో ఓ పాము ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన గరభ్ రథ్ రైలులో చోటుచేసుకుంది. ఏకంగా ఓ పాము రైలులోకి వచ్చి ప్రయాణికులను కంగారు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
సాధారణ రైళ్లోకి కాదు.. ఏకంగా గరీభ్‌ రైలులోకి ప్రవేశించి అందర్నీ భయపెట్టింది. జబల్పూర్ నుంచి ముంబైకి వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. రైలు కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న వేళ ఏసీ కోచ్ సీ3లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమైంది. బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని హంగామా చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరుపులు, కేకలు పెట్టారు. భయంతో అందరూ కలిసి పక్క కోచ్‌‍లోకి వెళ్లిపోయారు. కొందరు ఆ పామును వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఆ కోచ్‌లోకి ప్రవేశించి పామును బయటకు పంపేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments