Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ లగేజీలో 22 పాములు.. చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (11:54 IST)
చెన్నై విమానాశ్రయంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ప్రయాణికురాలి లగేజీలో 22 పాములను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆ మహిళ లగేజీని తనిఖీ చేస్తుండగా, 22 పాములతో పాటు ఓ ఊసరవెల్లి బయటపడింది. ఆ మహిళ మలేషియా నుంచి చెన్నైకి వచ్చింది. 
 
దీంతో నిందితురాలిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పాములను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి తీసుకొచ్చింది. లగేజీలోంచి ఒక్కసారిగా బయటపడిన పాములను ఎయిర్‌పోర్టు సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments