Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిద్దెపైకి వెళ్లిన వ్యక్తి.. ఫోన్ చూస్తూ వెళ్ళిన వ్యక్తికి షాక్.. ఏమైంది?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (10:57 IST)
మద్యం సేవించేందుకు మిద్దెపైకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భరత్‌పూర్ జిల్లాలో బయానా పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబా టాకీస్ దగ్గర హరిజన బస్తీ ఉంది. సోమవారం సాయంత్రం ఆ బస్తీలో ఓ యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆయనకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. 
 
తన వెనుక ఏదో పడినట్టు శబ్ధం వచ్చి వెనక్కి తిరిగాడు. అంతే అక్కడ పడింది చూసి ఖంగుతిన్నాడు. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దెపైనుంచి కింద పడ్డాడు. కిందపడిన వ్యక్తి పేరు సురేష్. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది.
 
సోమవారం సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగొచ్చాకా.. మద్యం సేవించాలని సురేష్ మిద్దెపైకి వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. అతడి తల నేరుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేష్ కిందపడిన సంఘటన మొత్తం అతడి ఇంటిపక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments