Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా నెగెటివ్.. వారం రోజుల్లో విధులకు...

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (09:17 IST)
కరోనా వైరస్ బారినపడిన భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు తిరిగి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. వెంకయ్య నాయుడుకు ఎయిమ్స్ వైద్యబృందం సోమవారం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. వెంకయ్యకు కరోనా నయమైందని వెల్లడి కావడంతో అందరిలోనూ నిశ్చింత ఏర్పడింది. 
 
వెంకయ్య నాయుడుకు కరోనా అంటూ సెప్టెంబరు 29న ఓ ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి వెంకయ్యనాయుడు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందన్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. త్వరలోనే వెంకయ్య నాయుడు అధికారిక విధులకు హాజరవుతారని, డాక్టర్ల సూచనల మేరకు వ్యవహరిస్తారని ఓ ప్రకటన చేసింది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments