యుద్ధ విమానం పైలట్ సీట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:31 IST)
కర్నాటక రాష్ట్రంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కంపెనీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తేజస్ యుద్ధ విమానమెక్కారు. 
 
ఈ కేంద్రంలో తేజస్‌తో పాటు లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్లు త‌యారు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. అయితే ఆ స‌మ‌యంలో తేజ‌స్ యుద్ధ విమానంపై ఉప‌రాష్ట్ర‌తి వెంక‌య్య‌నాయుడు ఎక్కి కూర్చుకున్నారు. 
 
పైల‌ట్లు కూర్చూనే సీటులో కూర్చున్న వెంక‌య్య‌నాయుడు ఆ యుద్ధ విమాన శ‌క్తిసామ‌ర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, తేజస్ యుద్ధ విమానం పనితీరుని ఉపరాష్ట్రపతికి హెచ్ఏఎల్ అధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments