Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధ విమానం పైలట్ సీట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:31 IST)
కర్నాటక రాష్ట్రంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కంపెనీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తేజస్ యుద్ధ విమానమెక్కారు. 
 
ఈ కేంద్రంలో తేజస్‌తో పాటు లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్లు త‌యారు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. అయితే ఆ స‌మ‌యంలో తేజ‌స్ యుద్ధ విమానంపై ఉప‌రాష్ట్ర‌తి వెంక‌య్య‌నాయుడు ఎక్కి కూర్చుకున్నారు. 
 
పైల‌ట్లు కూర్చూనే సీటులో కూర్చున్న వెంక‌య్య‌నాయుడు ఆ యుద్ధ విమాన శ‌క్తిసామ‌ర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, తేజస్ యుద్ధ విమానం పనితీరుని ఉపరాష్ట్రపతికి హెచ్ఏఎల్ అధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments