Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:25 IST)
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి అనారోగ్య సమస్యల కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత ఏడు నెలలుగా ఐసియులో ఉన్నారని ఆమె కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె వయసు 84. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
Yamini Krishnamurthy
ముంగర యామిని కృష్ణమూర్తి డిసెంబర్ 20, 1940న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆమె భటనాట్యం  కూచిపూడి స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్‌లో నిష్ణాతురాలు. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినప్పటికీ, ఆమె తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. ఆమె తొలి ప్రదర్శన 1957లో మద్రాసులో జరిగింది. 
 
ఈమె కూచిపూడి నాట్య టార్చ్ బేరర్‌గా మాత్రమే కాకుండా టీటీడీ ఆస్థాన నర్తకి కూడా. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో రాణించిన ఆమె పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక అత్యున్నత పౌర పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.
 
ఆమె గొప్ప ప్రతిభను గుర్తించి సాంబవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆమెను నాట్య శాస్త్ర అవార్డుతో సత్కరించింది. ఆమె న్యూ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి యువ డ్యాన్సర్‌లకు పాఠాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments