Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి యువతిపై అఘాయిత్యం.. మరోచోట భర్తే ఆ పని చేశాడు..?

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (15:20 IST)
దేశంలో మహిళలకు భద్రత కరువైంది. నిర్భయ, దిశ తరహా ఘటనలు జరుగుతూనే వున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా తమిళనాడులోని వెల్లూరులో దారుణం చోటుచేసుకుంది.  24 ఏళ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిందితులు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి.. ఆమెకు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంకా వారి వద్ద వున్న డబ్బును, వస్తువులను దోచుకెళ్లారు. వేలూరు కోట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరొకరి కోసం గాలిస్తున్నారు.
 
మరోవైపు ఒడిశాలో కూడా కామాంధులు రెచ్చిపోయాయి. ఓ మహిళపై.. ఆమె భర్త తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యభర్త కలిసి వెకేషన్‌ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భార్యను వెకేషన్‌కంటూ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి.. అక్కడ అతడి స్నేహితులు ముగ్గురితో అత్యాచారానికి పాల్పడేలా చేశాడు. ఆ తర్వాత ఆమె భర్త కూడా అదే పని చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments