Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు అహం తలకెక్కింది.. రోజాకు అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా? (video)

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (14:53 IST)
వైసీపీ పతనం మొదలైంది.. అమరావతిలో అభివృద్ధి రోజాకు కనిపించడం లేదా..? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆర్కే రోజా ఓసారి కళ్లను పరీక్ష చేయించుకోవాలని ఆమె సైటైర్లు విసిరారు. ప్యాకేజీల కోసమే రోజా చౌకబారు వ్యాఖ్యలు చేస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ వేసిన కమిటీలకు చట్టబద్ధత లేదని చెప్పారు. 
 
అవినీతి కేసుల్లో ఉన్న మీకు టీడీపీపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే జగన్ రోడ్లు పట్టుకుని తిరిగారని, ఏడు నెలల్లో రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య రోజాకు తెలుసా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
ప్రజాగ్రహానికి భయపడే దొడ్డి దారిన రోడ్లు వేయించుకున్నారని మండిపడ్డారు. నగరి ప్రజలు రోజా నార తీసేశారు, రాష్ట్రంలో ప్రాంత, మత, కుల విద్వేషాలు రగిల్చారు. రాబోయే రోజుల్లో టీడీపీ 170 సీట్లు గెలుస్తుందని.. వైసీపీ పతనం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments