Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ ప్రారంభించిన 'వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్'కు ప్రమాదం...

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:11 IST)
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ నగర్ - ముంబైల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలు ముందుభాగంలో అమర్చిన డోమ్‌కు అమర్చిన  మెటల్ ప్లేట్ ఒకటి ఊడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు 
 
ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు గురువారం ఉదయం గుజరాత్‌లోని వాత్వా, మణి నగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. గేదెలు అడ్డురాగా, వాటిని గమనించిన లోకో పైలెట్ షడన్ బ్రేక్ వేశారు. అయినప్పటికీ ఓ గేదెను రైలు ఢీకొట్టింది. 
 
దీంతో రైలు ముందు భాగంలోని డోమ్‌కు ఉన్న ఒక మెటల్ ప్లేట్ ఊడిపోయింది. ఈ ప్రమాదంపై విపక్షాల నేతలు సెటైర్లు సంధిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆరు రోజుల్లోనే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. 
 
అయితే, ఈ ప్రమాదంపై భారత రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో మెటల్ ప్లేట్ మాత్రమే విరిగిందని, ప్రమాదం జరిగిన 8 నిమిషాల్లోనే రైలు బయలుదేరి గాంధీ నగర్‌కు సకాలంలోనే చేరుకుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments