Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 3 నుంచి చిన్నపిల్లలకు కరోనా టీకాలు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (14:20 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సోమవారం నుంచి చిన్నపిల్లలకు కూడా కరోనా టీకాలు వేయనున్నారు. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 యేళ్ల మధ్య వయస్సు పిల్లలకు ఈ నెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ శనివారమే ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
15 నుంచి 18 యేళ్ల వయసు పిల్లలందరికీ జనవరి మూడో తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ గత డిసెంబరు 25వ తేదీన ప్రకటించారు. థర్డ్ వేవ్ కట్టడి కోసం, వైరస్ కొత్త పరివర్తలను నిలువరించడం కోసం, చిన్నారులను రక్షించడం కోసం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 
 
సోమవారం నుంచి రోజుకు 3 లక్షల మందికి ఈ టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. కాగా, 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments