Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల మేత కోసం వెళ్తే.. తుపాకీతో.. బాలికపై అత్యాచారం..

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (12:18 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అదీ యూపీలో నెరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి.


తాజాగా ఓ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా మన్‌సూర్‌పూర్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. 
 
పశువులకు మేత సేకరించేందుకు పచ్చిక మైదానానికి వెళ్లిన బాలికను బలవంతంగా తుపాకీతో బెదిరించారు దుండగులు. ఆపై దగ్గరలోని చెరకు తోటలోకి లాక్కెళ్లి  తుపాకీతో చంపేస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
పోలీసులకు సమాచారం అందడంతో బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments