Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు

Webdunia
గురువారం, 25 మే 2023 (15:46 IST)
ఏటీఎంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావడం ఉత్తరాఖండ్‌లో కలకలం రేపింది. నైనితాల్ జిల్లాలోని రామ్‌నగర్‌ కోసీ రోడ్డులో వున్న ఏటీఎంలో ఇది జరిగింది. కోసీ రోడ్డులోని ఎస్బీఐకి చెందిన ఏటీఎంకు డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. 
 
డబ్బుల కోసం చేయాల్సిన ప్రాసెస్ చేశాడు. కానీ డబ్బులకు బదులు ఓ పాముపిల్ల బయటికి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. సదరు వ్యక్తి మెషీన్‌లో ఏటీఎం కార్డు పెట్టగానే.. అతడికి పాముపిల్ల కనిపించింది. వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు. 
 
సెక్యూరిటీ సమాచారం మేరకు బ్యాంకు అధికారులు, సేవ్ ది స్నేక్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ అక్కడికి చేరుకుని ఏటీఎంను తెరిచారు. అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. 
 
అవి విషపూరితమైన పాములని చెప్పారు. దీంతో వాటిని అడవిలో విడిచిపెట్టారు. దీంతో ఆ ఏటీఎంను తాత్కాలింగా మూతపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments