Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోర రోడ్డు ప్రమాదం- గర్భిణీతో పాటు ముగ్గురు మృతి

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (16:03 IST)
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్-నైనిటాల్ హైవేపై మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు, రిక్షా డ్రైవర్‌ మృతి చెందారు. 
 
స్థానిక ఆసుపత్రిలో వైద్యపరీక్షలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న గర్భిణి సహా ఐదుగురు మహిళలు ప్రయాణిస్తున్న ఇ-రిక్షాను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. 
 
ఢీకొన్న ధాటికి ఇ-రిక్షా ధ్వంసమై, ప్రయాణికులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు ఈ-రిక్షా డ్రైవర్, ఇద్దరు మహిళలు వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు. గర్భిణీ స్త్రీతో సహా ఇద్దరు మహిళలను హల్ద్వానీలోని సుశీల్ తివారీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గర్భిణీ తల్లి గాయాలతో చికిత్స పొందుతూ మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments