Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినవారే కదాని వెంటపోతే మద్యం తాపించి అత్యాచారం చేశారు...

woman victim
Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. భర్త పిలుస్తున్నారని చెప్పారు. పైగా, వారు తెలిసినవారే కావడంతో ఆ కామాంధుల నమ్మి వారి వెంట నడిచింది. అయితే, ఆ కామాంధులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం యూపీలోని బారాబంకి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బదోస్‌రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను ఆమె తెలిసిన కొందరు వ్యక్తులు వచ్చి చెప్పారు. దీంతో ఆమె వారి వెంట నడిచి వెళ్లింది. ఈ నెల 17వ తేదీన గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. 
 
వీరంతా ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ బెదిరించారు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న ఆ మహిళ... చివరకు ధైర్యం చేసి భర్తకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments