Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినవారే కదాని వెంటపోతే మద్యం తాపించి అత్యాచారం చేశారు...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. భర్త పిలుస్తున్నారని చెప్పారు. పైగా, వారు తెలిసినవారే కావడంతో ఆ కామాంధుల నమ్మి వారి వెంట నడిచింది. అయితే, ఆ కామాంధులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం యూపీలోని బారాబంకి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బదోస్‌రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను ఆమె తెలిసిన కొందరు వ్యక్తులు వచ్చి చెప్పారు. దీంతో ఆమె వారి వెంట నడిచి వెళ్లింది. ఈ నెల 17వ తేదీన గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. 
 
వీరంతా ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ బెదిరించారు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న ఆ మహిళ... చివరకు ధైర్యం చేసి భర్తకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments