Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినవారే కదాని వెంటపోతే మద్యం తాపించి అత్యాచారం చేశారు...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. భర్త పిలుస్తున్నారని చెప్పారు. పైగా, వారు తెలిసినవారే కావడంతో ఆ కామాంధుల నమ్మి వారి వెంట నడిచింది. అయితే, ఆ కామాంధులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం యూపీలోని బారాబంకి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బదోస్‌రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను ఆమె తెలిసిన కొందరు వ్యక్తులు వచ్చి చెప్పారు. దీంతో ఆమె వారి వెంట నడిచి వెళ్లింది. ఈ నెల 17వ తేదీన గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. 
 
వీరంతా ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ బెదిరించారు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న ఆ మహిళ... చివరకు ధైర్యం చేసి భర్తకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments