Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి బాలికపై 4 నెలలుగా అత్యాచారం.. గర్భం రావడంతో..

Webdunia
బుధవారం, 1 జులై 2020 (23:04 IST)
కరోనా వంటి వ్యాధులు భయపెడుతున్నా.. కామాంధుల అకృత్యాలు ఆగట్లేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధుడు విరుచుకుపడుతున్నారు. తాజాగా 14 ఏళ్ల యువతిపై పొరుగింటి 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
 
నాలుగు నెలల పాటు బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడటంతో.. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించే ఆ బాలుడు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది. 
 
అయితే కడుపునొప్పి కారణంగా బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. వైద్యులు బాలిక గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. ఇక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments