అన్న మృతితో వితంతువుగా మారిన వదిన.. పెళ్లాడిన మరిది... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 21 నవంబరు 2025 (17:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆదర్శ వివాహం జరిగింది. అన్న అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వదిన వితంతువుగా మారింది. వదిన వితంతువుగా ఉండటాన్ని మృతుడు సోదరుడు చూడలేకపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల అనుమతి మేరకు వదినను మరిది పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజేశ్ సింగ్ అనే యువకుడి అన్నకు కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. అన్నావదినలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న సమయంలో ఓ అగ్నిప్రమాదం వారి కుటుంబలో విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన భార్య చిన్న వయసులోనే వితంతువుగా మారిపోయింది. దీంతో వదినను పెళ్లాడని రాజేశ్ సింగ్ నిర్ణయించుకున్నాడు. 
 
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించగా, వారు కూడా అంగీకరించారు. ఆ తర్వాత వదినను ఒప్పించి అందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వదినకు కొత్త జీవితాన్ని ఇచ్చిన రాజేశ్‌ సింగ్‌ను స్థానికులతో పాటు నెటిజన్లు అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments