Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ దళిత యువకుడి సజీవ దహనం

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (10:11 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనీ ఓ దళిత యువకుడుని సజీవ దహనం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన కన్నతల్లి... బిడ్డతో పాటు తుదిశ్వాస విడిచింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్దోయి జిల్లాలోని బదేస గ్రామానికి చెందిన యువకుడు అభిషేక్ అదే గ్రామానికే చెందిన ఓ అగ్రకుల యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ప్రియురాలిని కలిసి తన ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని చూసిన కొందరు గ్రామస్థులు అతడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత ఇంట్లో పడేసి నిప్పు అంటించారు. 
 
ఈ విషయాన్ని గుర్తించిన మరికొందరు స్థానికులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతడి తల్లి ఏడుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments